Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి హిరోయిన్‌‌పై తమిళ నిర్మాతలు ఫైర్...(video)

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (11:40 IST)
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన భామ షాలినీ పాండే. ఈ సినిమాలో ఆమె నటనతో మంచి మార్కులు సంపాదించుకుంది. అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించడంతో ఆఫర్‌‌లు బాగా వస్తాయని ఆశించింది షాలీనీ పాండే.. కానీ అలా జరగలేదు. అర్జున్ రెడ్డి తరువాత హిరో కళ్యాణ్ రామ్‌‌తో 118లో నటించింది. కాని ఈ సినిమాలో చిన్న పాత్ర కావటంతో ఆమెకు అవకాశాలు ఏమీ రాలేదు. 
 
ఆ తర్వాత తెలుగులో 100% లవ్ చిత్రాన్ని తమిళంలో 100% కాదల్ పేరుతో అనువదించారు. ఇందులో తమన్నా పాత్రలో షాలిని నటించింది. ఈ సినిమా ఈమధ్యనే రిలీజ్ అయింది. తమిళంలో మరికొన్ని చిత్రాలకు సైన్ చేసింది. అయితే అవి ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే ఆమె ముంబయి వెళ్ళిపోయిందట. ముంబయి వెళ్ళిపోయిన ఆమె ఎవ్వరికీ అందుబాటులో లేనట్లు సమాచారం. దానికి కారణం ఏంటా ఆరా తీస్తే, ఆమెకు బాలీవుడ్‌‌‌లో 'బడా' సినిమాలో ఆఫర్ వచ్చిందని సమాచారం.
 
దీంతో ఆమెతో చిత్రం చేయాలనుకున్న నిర్మాతలు ఆమె ప్రవర్తన పట్ల మండిపడుతున్నారు. ఆమెకు బాలీవుడ్ చిత్రం అంత ముఖ్యం అయినపుడు ఇక్కడ సినిమాలు ఎందుకు ఒప్పుకుందని విమర్శిస్తున్నారు. 

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్నాథుడి రథానికి సుఖోయ్ విమాన టైర్లు

జ్యోతి మల్హోత్రాకు కేరళ ప్రభుత్వం ఆతిథ్యం.. చక్రం తిప్పిన సీఎం అల్లుడు!

ఆకు కూర కట్ట రూ.80 కొనుగోలు - సర్వీస్ చివరి రోజున లేడీ డాక్టర్ సస్పెన్షన్

అధికార మదంతో వంశీపై వరుస కేసులు.. సతీ సావిత్రిలా వంశీ భార్య : పేర్ని నాని

వైకాపా నేతల ఒత్తిడితోనే టీడీపీ ఆఫీసుపై దాడి.. కానీ ఆ రోజు నేను పొలంలో ఉన్నాను : ఆర్కే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments