Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీ బ్యూటీని కాటేసిన కరోనా సూక్ష్మజీవి?

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (14:09 IST)
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను కరోనా వైరస్ కాటేసింది. ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ప్ర‌స్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. 
 
కొన్ని రోజుల క్రితం త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా సోకింది. అయితే, అప్పట్లో ఆమె కూడా పరీక్షలు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. తాజాగా, ఆమె జ్వరంతో బాధపడుతుండడంతో వైద్యులు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో కొవిడ్‌-19 నిర్ధారణ అయింది.
 
త‌మ‌న్నా త‌ల్లిదండ్రులు ఇప్పటికే  క‌రోనా నుండి కోలుకున్నారు. ఓ సినిమా షూటింగ్‌ కోసం ఇటీవల తమన్నా హైదరాబాద్‌కు వచ్చింది.  ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. కాగా, సినీ ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments