Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీ బ్యూటీని కాటేసిన కరోనా సూక్ష్మజీవి?

Webdunia
ఆదివారం, 4 అక్టోబరు 2020 (14:09 IST)
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను కరోనా వైరస్ కాటేసింది. ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ప్ర‌స్తుతం ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. 
 
కొన్ని రోజుల క్రితం త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా సోకింది. అయితే, అప్పట్లో ఆమె కూడా పరీక్షలు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. తాజాగా, ఆమె జ్వరంతో బాధపడుతుండడంతో వైద్యులు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో కొవిడ్‌-19 నిర్ధారణ అయింది.
 
త‌మ‌న్నా త‌ల్లిదండ్రులు ఇప్పటికే  క‌రోనా నుండి కోలుకున్నారు. ఓ సినిమా షూటింగ్‌ కోసం ఇటీవల తమన్నా హైదరాబాద్‌కు వచ్చింది.  ప్రస్తుతం ఆమె పలు సినిమాలు, ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. కాగా, సినీ ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments