బీజేపీకి రజినీకాంత్ షాక్ : ఏ పార్టీకి మద్దతివ్వను.. తలైవా స్పష్టీకరణ

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (14:30 IST)
భారతీయ జనతా పార్టీతో పాటు అన్నాడీఎంకే సినీ స్టార్ రజినీకాంత్ తేరుకోలేని షాకిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓ ఒక్క పార్టీకి మద్దతు ఇవ్వబోనని స్పష్టం చేశారు. అలాగే, తమ పేరు, తమ పార్టీ పేరును ఏ ఒక్కరూ వాడుకోవడానికి వీల్లేదని వెల్లడించారు. ఇది ఆ రెండు పార్టీలకు పెద్ద ఎదురుదెబ్బగా భావించాలి. వచ్చే ఎన్నికల్లో రజినీని తమవైపునకు తిప్పుకోవాలని ఈ రెండు పార్టీలు భావించాయి. వాటికి చెక్ పెట్టేలా రజినీకాంత్ పిలుపునిచ్చారు. 
 
నిజానికి ర‌జ‌నీకాంత్ కొన్నాళ్ళ క్రితం తాను రాజ‌కీయాల‌లోకి అడుగుపెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు త‌న పార్టీ పేరు ప్ర‌క‌టించ‌ని ర‌జ‌నీకాంత్ రానున్న లోక్‌స‌భ ఎల‌క్ష‌న్స్‌లో పోటీ చేస్తాడా? లేదా? అనే దానిపై అభిమానుల‌లో ప‌లు సందేహాలు నెల‌కొన్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చారు. 
 
లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేయ‌న‌ని, ఏ పార్టీకి కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని ప్ర‌క‌టించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. "నా పేరు, గుర్తు ఎవ‌రు వాడ‌కూడ‌దు . స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే బ‌ల‌మైన‌, సుస్థిర ప్ర‌భుత్వాన్ని ఎంచుకోండి" అని తలైవా పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments