Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అరవింద్ చేతిలో అఖిల్ అదృష్టం

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (13:04 IST)
అక్కినేని మూడోతరం హీరో అఖిల్ అక్కినేని. అతని సినీ కెరీర్‌లో సరైన్ హిట్ పడలేదు. ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. తాజాగా, 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకురాగా, ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయింది. 
 
దీంతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌పై నమ్మకం పెట్టుకున్నాడు. అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై అఖిల్ అక్కినేని హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు సిద్ధం కాగా, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాయి. మార్చిలో ఈ ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 
 
ఈ చిత్రాన్ని 'గీతా గోవిందం' ఫేమ్ ప‌ర‌శురాం లేదా 'బొమ్మ‌రిల్లు' భాస్కర్ తెర‌కెక్కించ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు స్క్రిప్ట్ వ‌ర్క్స్‌తో బిజీగా ఉండ‌గా, నచ్చిన స్క్రిప్ట్‌తో అఖిల్ ముందుకెళ్ళ‌నున్నాడు. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments