Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అరవింద్ చేతిలో అఖిల్ అదృష్టం

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (13:04 IST)
అక్కినేని మూడోతరం హీరో అఖిల్ అక్కినేని. అతని సినీ కెరీర్‌లో సరైన్ హిట్ పడలేదు. ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. తాజాగా, 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకురాగా, ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయింది. 
 
దీంతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌పై నమ్మకం పెట్టుకున్నాడు. అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై అఖిల్ అక్కినేని హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు సిద్ధం కాగా, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాయి. మార్చిలో ఈ ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 
 
ఈ చిత్రాన్ని 'గీతా గోవిందం' ఫేమ్ ప‌ర‌శురాం లేదా 'బొమ్మ‌రిల్లు' భాస్కర్ తెర‌కెక్కించ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు స్క్రిప్ట్ వ‌ర్క్స్‌తో బిజీగా ఉండ‌గా, నచ్చిన స్క్రిప్ట్‌తో అఖిల్ ముందుకెళ్ళ‌నున్నాడు. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments