అల్లు అరవింద్ చేతిలో అఖిల్ అదృష్టం

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (13:04 IST)
అక్కినేని మూడోతరం హీరో అఖిల్ అక్కినేని. అతని సినీ కెరీర్‌లో సరైన్ హిట్ పడలేదు. ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. తాజాగా, 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకురాగా, ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించ‌లేక‌పోయింది. 
 
దీంతో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌పై నమ్మకం పెట్టుకున్నాడు. అల్లు అరవింద్ సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై అఖిల్ అక్కినేని హీరోగా నటించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు సిద్ధం కాగా, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాయి. మార్చిలో ఈ ప్రాజెక్టుని సెట్స్‌పైకి తీసుకెళ్ళ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 
 
ఈ చిత్రాన్ని 'గీతా గోవిందం' ఫేమ్ ప‌ర‌శురాం లేదా 'బొమ్మ‌రిల్లు' భాస్కర్ తెర‌కెక్కించ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రు స్క్రిప్ట్ వ‌ర్క్స్‌తో బిజీగా ఉండ‌గా, నచ్చిన స్క్రిప్ట్‌తో అఖిల్ ముందుకెళ్ళ‌నున్నాడు. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments