Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛిద్రమైన నా జీవితంలో వెలుగులు నింపిన ఆత్మబంధువు : గాయని సునీత

Webdunia
ఆదివారం, 27 సెప్టెంబరు 2020 (09:35 IST)
గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. కరోనా వైరస్‌ను జయించినప్పటికీ.. అనారోగ్యం ఆయన్ను దెబ్బతీసింది. ఫలితంగా శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటల సమయంలో ఈ లోకాన్ని విడిచి దివికేగారు. ఆయన మృతిపై భారతీ సంగీత ప్రపంచం శోకసముద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా, సంగీత కళాకారులు, గాయనీగాయకులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అలాంటి వారిలో తెలుగు గాయని సునీత ఒకరు. ఈమెకు ఎస్పీకి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. 
 
ఎస్పీబీ మృతిపై సునీత స్పందిస్తూ, 'పాడుతా తీయగా' కార్యక్రమం ద్వారా ఎందరో గాయకులను బాలు తయారు చేశారని చెప్పారు. ఛిద్రమైన తన జీవితంలో వెలుగు నింపిన వ్యక్తి బాలు అని తెలిపారు. పాట మీద ప్రేమ కల్పించారని, పాడాలనే తపనను పెంచారని చెప్పారు. జీవితం మీద మమకారాన్ని పెంచిన ఆత్మబంధువు అని తెలిపారు. తన మామయ్య భౌతికంగా మాత్రమే లేరని.. గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments