Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభలేఖ సుధాకర్‌ ఇంట విషాదం : కన్నుమూసిన మాతృమూర్తి

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (08:54 IST)
ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ - ఎస్పీ శైలజ దంపతుల ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి ఎస్ఎస్ కాంతం కన్నుమూశారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. చెన్నైలో మంగళవారం ఆమె తుదిశ్వాస విడిచారు. 
 
శుభలేఖ సుధాకర్ తల్లి కాంతం మూడు నెలల కిందట గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ, అప్పటి నుంచి ఆమె కోలుకోలేక పోయారు. పైగా, ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో ఆమె కన్నుమూశారు. 
 
వయసు పైబడడం, ఇతర అనారోగ్య కారణాలతో ఆమె పరిస్థితి విషమించగా, నిన్న ఉదయం మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం చెన్నైలో జరగనున్నాయి. శుభలేఖ సుధాకర్ తండ్రి కృష్ణారావు రెండేళ్ల కిందటే కన్నుమూశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments