Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ తరహా పాత్రలో ప్రిన్స్ మహేష్ బాబు

Webdunia
శనివారం, 16 జులై 2022 (16:55 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ మూడో చిత్రం చేయనున్నాడు. అతడు, ఖలేజా తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబీ28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
 
ఇందులో హీరోయిన్‌గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్‌లో భారీ యాక్షన్ సీన్స్‌ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.
 
అయితే.. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో ఐటీ శాఖ మంత్రిగా మహేష్ బాబు పాత్ర ఉందని సమాచారం. అంటే అచ్చం మంత్రి కేటీఆర్ తరహాలో మహేష్ బాబు కూడా ఐటీ శాఖ మంత్రిగా దర్శనం ఇవ్వనున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

ఢిల్లీ సీఎంపై దాడి ఘటనపై కేంద్రం సీరియస్ : జడ్ కేటగిరీ భద్రత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments