Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసుపై శ్రీరెడ్డి ఏమన్నదంటే..?

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (10:34 IST)
వైఎస్ వివేకా హత్య కేసుపై శ్రీరెడ్డి స్పందించింది. ఇప్పటికే వివేకా కేసుపై అటు తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించిన టీవీ ఛానళ్లు దృష్టి సారించాయి. వరుసగా డిబేట్లు పెట్టుకుంటూ… ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రీ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్యాయంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారని జనసేన పార్టీ అలాగే టిడిపి పార్టీ నాయకుల పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు.
 
ముఖ్యంగా పావలా కళ్యాణ్ అంటూ.. పవన్ పై మండిపడ్డారు శ్రీరెడ్డి. పవన్ కళ్యాణ్ కు చెందిన ఓ మీడియా సంస్థ అనవసరంగా వైఎస్.వివేకానంద కేసుపై డిబేట్ లు పెట్టి జగన్మోహన్రెడ్డిని నిందితుడిగా చూపిస్తుంది అంటూ ఆమె నిప్పులు చెరిగారు. 
 
అలాగే టీడీపీకి చెందిన ఓ ఛానల్ కూడా ఇలాగే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ రెడ్డి. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను మాత్రం ఈ మీడియా ఛానళ్లు ప్రసారం చేయకపోవడంపై మండిపడ్డారు. ఇలాంటి చిల్లర వేషాలు ఇకనైనా మానుకోవాలని చురకలంటించారు శ్రీ రెడ్డి.

సంబంధిత వార్తలు

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments