Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌ను కలిసిన సోనూసూద్

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (17:45 IST)
సినీ నటుడు సోనూసూద్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ని ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ చేస్తున్న సేవలకి గాను కేటీఆర్ అభినందించి సత్కరించారు. 
 
తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సోనూసూద్ కేటీఆర్ కి వెల్లడించారు. ఇలాగే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ మరింత ముందుకు వెళ్ళాలని కేటీఆర్ అభినందించారు. 
 
ఇక అటు ఓ రాజకీయ నాయకుడిగా తెలంగాణకి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంలో కీలక పాత్ర వహిస్తూనే, కష్ట సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి, వారిని ఆదుకుంటున్న మంత్రి కేటీఆర్ అంటే తనకు ప్రత్యేక గౌరవం ఉందని సోనుసూద్ అన్నారు. మంత్రి కేటిఆర్‌తో పాటు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఐటి సెక్రటరీ జయెష్ రంజన్‌లు ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments