Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహుముఖ ప్రజ్జాశాలి శ్రీ రామోజీరావుాగారు అక్షరానికి సామాజిక బాధ్యత పెంచారు : పవన్ కళ్యాణ్

డీవీ
శనివారం, 8 జూన్ 2024 (09:21 IST)
Pawan kalyan
ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ సినీ నిర్మాత, పద్మవిభూషణ్ శ్రీ రామోజీ రావు గారి మరణ వార్త అత్యంత బాధాకరం. మీడియా రంగానికి ఇది తీరని లోటు. భారత సినీరంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించి ఎంతో కృషి చేశారు. ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, జనసే పార్టీ తరఫున ఆయనకు మృతి పట్ల నివాళి అర్పిస్తున్నాము అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
 
అస్వస్థతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని భావించాను. శ్రీ రామోజీరావుగారు ిక లేరనే వార్త ఆవేదన కలిగించింది. 
 
ఆయన స్థాపించిన ఈనాడు ప్రతిక భారతీయ ప్రతికా రంగంలో పెను సంచలనం. అక్షరానికి సామాజిక బాధ్యత వుందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలు వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారు. ఆ వార్తలు ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.  ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. తను నమ్మిన సిద్దాంతం ద్వారా ముందుకు వెళ్ళడంతో ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments