Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుర్ర నిండా చెత్త నింపుకోవడం మానేస్తా : శ్రద్ధా కపూర్

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (10:53 IST)
పత్రికల్లో, వెబ్ మీడియాలో వస్తున్న గాసిప్స్‌పై "సాహో" చిత్ర హీరోయిన్ శ్రద్ధా కపూర్ తనదైనశైలిలో స్పందించారు. ఆ చెత్తనంతా నా బుర్రలో నింపుకోను అని చెప్పుకోచ్చింది.
 
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, 'మనం దేన్ని గురించి పట్టించుకోవాలి? దేన్ని వదిలేయాలనే విషయంపై మనకో క్లారిటీ ఉండాలి. అప్పుడే బుర్ర నిండా చెత్త నింపుకోవడం మానేస్తాం. లేకుంటే మనకే మనం డస్ట్‌ బిన్‌లాగా కనిపిస్తాం' అని చెప్పారు. 
 
'ఎవరైనా నా వ్యక్తిగత జీవితం గురించి పత్రికల్లో రాస్తే నేను చదవను. నిజ నిర్ధారణ లేని వార్తల పట్ల నాకు పెద్ద పట్టింపు ఉండదు. కొన్నిసార్లు ఎవరైనా మరీ అతిగా రాసినట్టు తెలిస్తే మాత్రం కంగారు పుడుతుంది. అలాంటి సమయంలో మా నాన్న నా పక్కన నిలుచుంటారు. ఆయనకు మీడియా గురించి చాలా బాగా తెలుసు' అని చెప్పారు. 
 
మరోవైపు సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లోనూ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల శ్రద్ధ అనారోగ్యం పాలయ్యారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని మహిళలకు రక్షణ కల్పించమని ప్రార్థిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మవారి ఫొటోను షేర్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments