ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకోవాలి : శ్రీలీల

Webdunia
శనివారం, 27 మే 2023 (17:22 IST)
nati srileela
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో నటి శ్రీలీల భాగమైనందుకు గౌరవంగా భావిస్తోంది. మే 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖుల్లో శ్రీలీల ఒకరు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
 
యోగా యొక్క అద్భుతమైన ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి నటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచుకోవాలి అని సూచించారు.  అందులో యోగ సంజీవని లాంటిదని శ్రీలీల అన్నారు. 
 
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఫిట్‌నెస్‌పై ఆసక్తి కలిగి ఉంది. త్వరలో డాక్టర్ కాబోతున్న శ్రీలీల ప్రతిరోజూ ఏదో ఒక విధంగా వ్యాయామం చేసేలా చూసుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. ఏకంగా 15 బ్యాంకుల శంకుస్థాపన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments