Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది : చిరంజీవి

Webdunia
ఆదివారం, 21 మే 2023 (18:54 IST)
chiru-raj
ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం  దిగ్భ్రాంతికి  గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా  కెరీర్  తొలి దశలలో నా  చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన  బాణీలు, నా చిత్రాల  విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను  ప్రేక్షకులకు  మరింత  చేరువ  చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి  తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని చిరంజీవి ట్విటర్ లో పేర్కొన్నారు. 
 
అదే విధంగా సంగీత దర్శకులు రాజ్  మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు : పోసాని కృష్ణ మురళి అన్నారు.  నిర్మాత ఎస్.కె. ఎన్ స్పందిస్తూ,   రాజ్ మృతి వినడానికి గుండె పగిలిపోతుంది. నా ప్రియమైన మరియు ఇష్టమైన సంగీత దర్శక ద్వయం. వీరిద్దరి కాంబోలో సినిమా చేయాలని చాలా ప్రయత్నించా. రాజ్  కొన్ని రోజుల క్రితం మా బేబీ సినిమా టీమ్‌ను ఆశీర్వదించాడు. ఆ రోజు రాజ్ & కోటి ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పడు రాజ్ లేడంటే షాక్ అనిపించింది. అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments