Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది : చిరంజీవి

Webdunia
ఆదివారం, 21 మే 2023 (18:54 IST)
chiru-raj
ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం  దిగ్భ్రాంతికి  గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా  కెరీర్  తొలి దశలలో నా  చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన  బాణీలు, నా చిత్రాల  విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను  ప్రేక్షకులకు  మరింత  చేరువ  చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి  తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని చిరంజీవి ట్విటర్ లో పేర్కొన్నారు. 
 
అదే విధంగా సంగీత దర్శకులు రాజ్  మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు : పోసాని కృష్ణ మురళి అన్నారు.  నిర్మాత ఎస్.కె. ఎన్ స్పందిస్తూ,   రాజ్ మృతి వినడానికి గుండె పగిలిపోతుంది. నా ప్రియమైన మరియు ఇష్టమైన సంగీత దర్శక ద్వయం. వీరిద్దరి కాంబోలో సినిమా చేయాలని చాలా ప్రయత్నించా. రాజ్  కొన్ని రోజుల క్రితం మా బేబీ సినిమా టీమ్‌ను ఆశీర్వదించాడు. ఆ రోజు రాజ్ & కోటి ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పడు రాజ్ లేడంటే షాక్ అనిపించింది. అన్నారు. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపై బుల్డోజర్లు ప్రయోగిస్తుంది : ప్రధాని మోడీ

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments