Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్ ఇక లేరు అని తెలవటం దిగ్భ్రాంతికి గురి చేసింది : చిరంజీవి

Webdunia
ఆదివారం, 21 మే 2023 (18:54 IST)
chiru-raj
ప్రముఖ సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి లలో 'రాజ్' ఇక లేరు అని తెలవటం  దిగ్భ్రాంతికి  గురి చేసింది. ఎంతో ప్రతిభ వున్న రాజ్ , నా  కెరీర్  తొలి దశలలో నా  చిత్రాలకందించిన ఎన్నో అద్భుత ప్రజాదరణ పొందిన  బాణీలు, నా చిత్రాల  విజయాలలో ముఖ్య పాత్ర వహించాయి. నన్ను  ప్రేక్షకులకు  మరింత  చేరువ  చేశాయి. రాజ్ అకాల ప్రస్థానం సంగీత ప్రపంచానికి  తీరని లోటు. ఆయన అభిమానులకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని చిరంజీవి ట్విటర్ లో పేర్కొన్నారు. 
 
అదే విధంగా సంగీత దర్శకులు రాజ్  మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటు : పోసాని కృష్ణ మురళి అన్నారు.  నిర్మాత ఎస్.కె. ఎన్ స్పందిస్తూ,   రాజ్ మృతి వినడానికి గుండె పగిలిపోతుంది. నా ప్రియమైన మరియు ఇష్టమైన సంగీత దర్శక ద్వయం. వీరిద్దరి కాంబోలో సినిమా చేయాలని చాలా ప్రయత్నించా. రాజ్  కొన్ని రోజుల క్రితం మా బేబీ సినిమా టీమ్‌ను ఆశీర్వదించాడు. ఆ రోజు రాజ్ & కోటి ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పడు రాజ్ లేడంటే షాక్ అనిపించింది. అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments