Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో శర్వానంద్ - రష్మిక మందన్నా (Video)

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (16:06 IST)
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్నాలు ఆదివారం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు.. మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో వీరంతా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
 
కాగా, శర్వానంద్ - రష్మిక మందన్నా జంటగా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల దర్శకత్వం వహిస్తుంటే సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మూవీ లాంచింగ్ కార్య‌క్ర‌మం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. 
 
అయితే లాంచింగ్‌కు ముందు ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా చిత్ర బృందం తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామి వారిని ద‌ర్శించుకోగా, అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపలు చిత్ర యూనిట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments