Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో శర్వానంద్ - రష్మిక మందన్నా (Video)

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (16:06 IST)
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్నాలు ఆదివారం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు.. మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో వీరంతా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
 
కాగా, శర్వానంద్ - రష్మిక మందన్నా జంటగా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల దర్శకత్వం వహిస్తుంటే సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మూవీ లాంచింగ్ కార్య‌క్ర‌మం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. 
 
అయితే లాంచింగ్‌కు ముందు ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా చిత్ర బృందం తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామి వారిని ద‌ర్శించుకోగా, అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపలు చిత్ర యూనిట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి స్మగ్లర్ల సాహసం : పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు.. ఖాకీల కాల్పులు..

రన్‌వేను బలంగా ఢీకొట్టిన విమానం తోకభాగం... ఎక్కడ?

ఎల్విష్ యాదవ్ నివాసం వద్ద కాల్పుల కలకలం

ఆపరేషన్ సిందూర్‌తో భారీ నష్టం - 13 మంది సైనికులు మృతి

ఒరిస్సా వాసుల పంట పడింది... పలు జిల్లాల్లో బంగారు నిక్షేపాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments