Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి సేవలో శర్వానంద్ - రష్మిక మందన్నా (Video)

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (16:06 IST)
టాలీవుడ్ యువ హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్నాలు ఆదివారం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు.. మరికొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో వీరంతా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.
 
కాగా, శర్వానంద్ - రష్మిక మందన్నా జంటగా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమ‌ల దర్శకత్వం వహిస్తుంటే సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మూవీ లాంచింగ్ కార్య‌క్ర‌మం ఆదివారం మధ్యాహ్నం జరిగింది. 
 
అయితే లాంచింగ్‌కు ముందు ద‌స‌రా ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా చిత్ర బృందం తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామి వారిని ద‌ర్శించుకోగా, అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపలు చిత్ర యూనిట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments