Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో శర్వానంద్, రక్షితల వివాహం.. జూన్ 2న మెహందీ ఫంక్షన్

Webdunia
బుధవారం, 17 మే 2023 (12:21 IST)
టాలీవుడ్ నటుడు శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం జరిగి ఐదు నెలలు అయ్యింది. జనవరిలో జరిగిన ఈ సాంప్రదాయ వేడుకలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
 
ఈ నేపథ్యంలో ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదన్నట్లు జూన్ 2వ తేదీన మెహందీ ఫంక్షన్ జరగాల్సి వుంది. 
 
ఆ మరుసటి రోజే లీలా ప్యాలెస్‌లో పెళ్లి కొడుకు, వివాహం జరగనుంది. శర్వానంద్, రక్షిత వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో రెండు రోజుల పాటు వైభవంగా జరగనుంది.అతిథి జాబితా భారీగానే ఉండబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments