Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో శర్వానంద్, రక్షితల వివాహం.. జూన్ 2న మెహందీ ఫంక్షన్

Webdunia
బుధవారం, 17 మే 2023 (12:21 IST)
టాలీవుడ్ నటుడు శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం జరిగి ఐదు నెలలు అయ్యింది. జనవరిలో జరిగిన ఈ సాంప్రదాయ వేడుకలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
 
ఈ నేపథ్యంలో ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదన్నట్లు జూన్ 2వ తేదీన మెహందీ ఫంక్షన్ జరగాల్సి వుంది. 
 
ఆ మరుసటి రోజే లీలా ప్యాలెస్‌లో పెళ్లి కొడుకు, వివాహం జరగనుంది. శర్వానంద్, రక్షిత వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో రెండు రోజుల పాటు వైభవంగా జరగనుంది.అతిథి జాబితా భారీగానే ఉండబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments