Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో శర్వానంద్, రక్షితల వివాహం.. జూన్ 2న మెహందీ ఫంక్షన్

Webdunia
బుధవారం, 17 మే 2023 (12:21 IST)
టాలీవుడ్ నటుడు శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం జరిగి ఐదు నెలలు అయ్యింది. జనవరిలో జరిగిన ఈ సాంప్రదాయ వేడుకలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
 
ఈ నేపథ్యంలో ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదన్నట్లు జూన్ 2వ తేదీన మెహందీ ఫంక్షన్ జరగాల్సి వుంది. 
 
ఆ మరుసటి రోజే లీలా ప్యాలెస్‌లో పెళ్లి కొడుకు, వివాహం జరగనుంది. శర్వానంద్, రక్షిత వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో రెండు రోజుల పాటు వైభవంగా జరగనుంది.అతిథి జాబితా భారీగానే ఉండబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments