Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో శర్వానంద్, రక్షితల వివాహం.. జూన్ 2న మెహందీ ఫంక్షన్

Webdunia
బుధవారం, 17 మే 2023 (12:21 IST)
టాలీవుడ్ నటుడు శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం జరిగి ఐదు నెలలు అయ్యింది. జనవరిలో జరిగిన ఈ సాంప్రదాయ వేడుకలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
 
ఈ నేపథ్యంలో ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజం లేదన్నట్లు జూన్ 2వ తేదీన మెహందీ ఫంక్షన్ జరగాల్సి వుంది. 
 
ఆ మరుసటి రోజే లీలా ప్యాలెస్‌లో పెళ్లి కొడుకు, వివాహం జరగనుంది. శర్వానంద్, రక్షిత వివాహం రాజస్థాన్‌లోని జైపూర్‌లో రెండు రోజుల పాటు వైభవంగా జరగనుంది.అతిథి జాబితా భారీగానే ఉండబోతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments