Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దె గర్భంతో కవల పిల్లలకు తల్లిగా మారిన రష్మీ

బాలీవుడ్ బుల్లితెర నిర్మాత రష్మీ శర్మ ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. సర్రోగసీ విధానంతో ఆమె ట్విన్ బేబీ బాయ్స్‌కు తల్లిగా మారింది. నిజానికి ఈ ఇద్దరు పిల్లలను గతవారమే రష్మీ దంపతులు తమ ఇంటికి తీసుకొచ్చారు

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (09:12 IST)
బాలీవుడ్ బుల్లితెర నిర్మాత రష్మీ శర్మ ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. సర్రోగసీ విధానంతో ఆమె ట్విన్ బేబీ బాయ్స్‌కు తల్లిగా మారింది. నిజానికి ఈ ఇద్దరు పిల్లలను గతవారమే రష్మీ దంపతులు తమ ఇంటికి తీసుకొచ్చారు. కానీ, సమాచారాన్ని మాత్రం అత్యంత రహస్యంగా ఉంచారు.
 
కాగా, తన ప్రియుడు పవన్ కుమార్‌ను రష్మీ గత 2012 జూన్ 28వ తేదీన పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. అయితే, వీరికి పిల్లలు కలగకపోవడంతో సర్రోగసీ విధానం ద్వారా పిల్లలు కావాలని వైద్యులను సంప్రదించారు. వైద్యుల సూచన మేరకు అద్దెగర్భంతో రష్మి ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. 
 
రష్మీ బాలీవుడ్ టీవీ సీరియల్స్‌ను నిర్మించారు. అలాగే, పలు షోలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా, రష్మీ శర్మ టెలీఫిల్మ్స్ పతాకంపై పింక్ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments