Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్ "సర్కారు వారి పాట"కు యూఏ సర్టిఫికేట్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (16:14 IST)
ప్రిన్స్ మహేశ్ బాబు కొత్త చిత్రం "సర్కారువారి పాట". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. మొత్తం 162 నిమిషాల 25 సెకన్ల రన్నింగ్ సమయం. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ  చిత్రంలోని పాటలకు ఇప్పటికే విశేష స్పందన వచ్చింది. ఎస్. థమన్ సంగీతం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments