Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్ "సర్కారు వారి పాట"కు యూఏ సర్టిఫికేట్

Webdunia
ఆదివారం, 8 మే 2022 (16:14 IST)
ప్రిన్స్ మహేశ్ బాబు కొత్త చిత్రం "సర్కారువారి పాట". ఈ నెల 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 
 
ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. మొత్తం 162 నిమిషాల 25 సెకన్ల రన్నింగ్ సమయం. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. 
 
ఇదిలావుంటే, ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ  చిత్రంలోని పాటలకు ఇప్పటికే విశేష స్పందన వచ్చింది. ఎస్. థమన్ సంగీతం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments