అసత్య వార్తలను నమ్మొద్దు.. మా అన్న బాగున్నారు.. శరత్ బాబు సోదరి

Webdunia
బుధవారం, 3 మే 2023 (22:43 IST)
ప్రముఖ నటుుడు శరత్ బాబు ఆరోగ్యంగా బాగున్నారని, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని శరత్ బాబు సోదరి విజ్ఞప్తి చేశారు. శరత్ బాబు మృతి చెందారంటూ సాగిన ప్రచారంపై ఆమె స్పందించారు. 
 
శరత్ బాబు మునుపటి కంటే కొంచెం కోలుకున్నారని, ఐసీయు నుంచి రూమ్‌కు షిఫ్ట్ చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని కోరారు. త్వరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకుని మీడియాతో మాట్లాడుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, స్వగ్రామంలో ఉన్న శరత్ బాబు సోదరుడు కూడా తమ అన్న చనిపోలేదని మీడియాకు వెల్లడించారు. శరత్ బాబు వెంటిలేటర్‍‌పై చికిత్స కొనసాగుతోందని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments