రజనీకాంత్ పర్ఫెక్ట్... అన్నీ నిజాలే చెప్పారు : జగపతిబాబు

Webdunia
బుధవారం, 3 మే 2023 (20:22 IST)
ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు. అందులో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్, టీడీపీ చీఫ్ చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఆ సమయంలో చంద్రబాబుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. దీనిపై ఏపీలోని వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో హీరో జగపతి బాబు కూడా తన స్పందన తెలిపారు. పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 
 
ఆ గొడవ గురించి తనకు తెలియదు. అయితే, రజనీకాంత్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పారు. ఆయన చాలా పద్దతిగా మాట్లాడతారని, అన్నీ నిజాలే మాట్లాడతారని చెప్పారు. రజనీని వైకాపా నేతలు టార్గెట్ చేస్తున్నారని దానిపై స్పందిస్తూ మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని జగపతిబాబు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Aishwarya Rai: మానవాళికి సేవ చేయడంలోనే నిజమైన నాయకత్వం వుంది.. ఐశ్వర్యా రాయ్

మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ - ఒక్కొక్కరుగా చనిపోతున్నారు...

అందుకే హెయిర్ కట్ చేసుకునేందుకు ఇష్టపడను.. పుట్టపర్తిలో సచిన్ కామెంట్స్

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments