Webdunia - Bharat's app for daily news and videos

Install App

600 మెట్లు ఎక్కి.. పళని కుమార స్వామిని దర్శించుకున్న సమంత

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (12:30 IST)
Samantha
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రభు ప్రస్తుతం మయోసైటిస్‌ నుంచి రికవరీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, నటి కొన్ని వారాల క్రితం చికిత్స కోసం అమెరికాకు వెళ్లింది. 
 
మయోసైటిస్‌కు ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చింది. సమంత ఆధ్యాత్మిక వ్యక్తి అని, ఆమె తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసిన సంగతి తెలిసిందే. 
 
తాజా నివేదిక ప్రకారం, సమంత దాదాపు 600 మెట్లు ఎక్కి, కర్పూరం వెలిగించి, తన బృందంతో కలిసి పళని మురుగన్ ఆలయాన్ని దర్శించుకుంది. సమంత రూత్ ప్రభు మెట్లు ఎక్కి కర్పూరం వెలిగిస్తున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. సమంత ఈ సందర్భంగా సంప్రదాయ దుస్తులను ధరించింది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments