Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస తరపున పోటీ చేయనున్న సమంత?

అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారట. వచ్చే 2019లో జరుగనున్న ఆమె అధికార తెరాస తరపున లోక్‌సభకు పోటీ చేయనున్నారనే వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (09:14 IST)
అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారట. వచ్చే 2019లో జరుగనున్న ఆమె అధికార తెరాస తరపున లోక్‌సభకు పోటీ చేయనున్నారనే వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.
 
దీనిపై ఆమె ప్రతినిధులు స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు. ఆమెకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని వారు స్పష్టంగా చెప్పారు.
 
కాగా, ప్రస్తుతం సమంత తెలంగాణ ప్రభుత్వ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చేనేత అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొనడంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది.
 
ఇదిలావుండగా, సుకుమార్, రాంచరణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'రంగస్థలం', 'మహానటి' చిత్రాల్లో సమంత నటిస్తుండగా, తమిళంలో విశాల్‌ సరసన ఓ చిత్రంలోనూ నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments