తెరాస తరపున పోటీ చేయనున్న సమంత?

అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారట. వచ్చే 2019లో జరుగనున్న ఆమె అధికార తెరాస తరపున లోక్‌సభకు పోటీ చేయనున్నారనే వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (09:14 IST)
అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారట. వచ్చే 2019లో జరుగనున్న ఆమె అధికార తెరాస తరపున లోక్‌సభకు పోటీ చేయనున్నారనే వార్త జోరుగా ప్రచారం సాగుతోంది.
 
దీనిపై ఆమె ప్రతినిధులు స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టంచేశారు. ఆమెకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని వారు స్పష్టంగా చెప్పారు.
 
కాగా, ప్రస్తుతం సమంత తెలంగాణ ప్రభుత్వ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చేనేత అధికారులు నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొనడంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది.
 
ఇదిలావుండగా, సుకుమార్, రాంచరణ్ తేజ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న 'రంగస్థలం', 'మహానటి' చిత్రాల్లో సమంత నటిస్తుండగా, తమిళంలో విశాల్‌ సరసన ఓ చిత్రంలోనూ నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

YouTube వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీ, ఉద్యోగం వదిలేసేవారికి రెడ్ కార్పెట్

Minor girl: మైనర్ బాలికపై కారు పోనిచ్చాడు.. జస్ట్ మిస్.. ఏం జరిగిందో తెలుసా? (video)

కర్నూలు బస్సు ప్రమాదంలో మూడవ వాహనం ప్రమేయం వుందా?: పోలీసులు అనుమానం

ఇన్‌స్టాలో పరిచయం, 17 ఏళ్ల బాలుడితో 17 ఏళ్ల బాలిక శారీరకంగా కలిసారు, గర్భం దాల్చింది

పోలీసులు వచ్చారని నదిలోకి దూకేసిన పేకాటరాయుళ్లు.. ఒక వ్యక్తి మాత్రం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments