హీరో అఖిల్ మాజీ ప్రియురాలికి రాంచరణ్ భార్య బంధువుతో వివాహం?

శ్రియా భూపాల్. జీవీకే గ్రూపు సంస్థల అధిపతికి మనుమరాలు. యువ డిజైనర్. ఈమె సీనియర్ హీరో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనితో ప్రేమలో పడింది.

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (18:35 IST)
శ్రియా భూపాల్. జీవీకే గ్రూపు సంస్థల అధిపతికి మనుమరాలు. యువ డిజైనర్. ఈమె సీనియర్ హీరో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనితో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా సమ్మతించి ఇద్దరీ పెళ్లి నిశ్చితార్థం కూడా చేశారు. 
 
ఆ తర్వాత వీరిద్దరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో జరగనుందనే ప్రచారం జరిగింది. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ ఏం జరిగిందో ఏమోగానీ ఆఖరి నిమిషంలో వీరిద్దరి పెళ్లి రద్దు అయింది. ఈ పెళ్లి రద్దుపై అఖిల్ కుటుంబ సభ్యులు కానీ, ఇటు శ్రియ ఫ్యామిలీ కానీ స్పందించలేదు.
 
ఈనేపథ్యంలో శ్రియ భూపాల్ ఓ ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమైందట. అఖిల్‌తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత శ్రియ కుటుంబ సభ్యులు ఎన్నారై సంబంధం చూసారని, ఆ వ్యక్తిని చేసుకునేందుకు శ్రియ కూడా సిద్దంగా ఉందని సమాచారం. మరి ఆ వ్యక్తి మరెవరో కాదు హీరో రాం చరణ్ సతీమణి ఉపాసన కజిన్ అనిన్ దిత్ అని తెలుస్తుంది. వీలైనంత త్వరలోనే శ్రియ భూపాల్ పెళ్లి కుమార్తెగా మారనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్ నా చిరకాల మిత్రుడు, నేను ఆయనను ఏమీ అనలేదు, అనను: విజయసాయి రెడ్డి

ఆంధ్ర, తెలంగాణల్లో హాట్ టాపిక్ అదే.. కేటీఆర్-జగన్, రేవంత్-చంద్రబాబుల భేటీ

అమరావతిలో 25 బ్యాంకులకు ఒకే రోజు శంకుస్థాపన

ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన... సమస్యలను ఏకరవు పెట్టిన స్థానికులు

కొత్త సీజేఐగా సూర్యకాంత్ ప్రమాణం... అధికారిక కారును వదిలి వెళ్లిన జస్టిస్ గవాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments