Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో అఖిల్ మాజీ ప్రియురాలికి రాంచరణ్ భార్య బంధువుతో వివాహం?

శ్రియా భూపాల్. జీవీకే గ్రూపు సంస్థల అధిపతికి మనుమరాలు. యువ డిజైనర్. ఈమె సీనియర్ హీరో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనితో ప్రేమలో పడింది.

Webdunia
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (18:35 IST)
శ్రియా భూపాల్. జీవీకే గ్రూపు సంస్థల అధిపతికి మనుమరాలు. యువ డిజైనర్. ఈమె సీనియర్ హీరో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనితో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా సమ్మతించి ఇద్దరీ పెళ్లి నిశ్చితార్థం కూడా చేశారు. 
 
ఆ తర్వాత వీరిద్దరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో జరగనుందనే ప్రచారం జరిగింది. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ ఏం జరిగిందో ఏమోగానీ ఆఖరి నిమిషంలో వీరిద్దరి పెళ్లి రద్దు అయింది. ఈ పెళ్లి రద్దుపై అఖిల్ కుటుంబ సభ్యులు కానీ, ఇటు శ్రియ ఫ్యామిలీ కానీ స్పందించలేదు.
 
ఈనేపథ్యంలో శ్రియ భూపాల్ ఓ ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమైందట. అఖిల్‌తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత శ్రియ కుటుంబ సభ్యులు ఎన్నారై సంబంధం చూసారని, ఆ వ్యక్తిని చేసుకునేందుకు శ్రియ కూడా సిద్దంగా ఉందని సమాచారం. మరి ఆ వ్యక్తి మరెవరో కాదు హీరో రాం చరణ్ సతీమణి ఉపాసన కజిన్ అనిన్ దిత్ అని తెలుస్తుంది. వీలైనంత త్వరలోనే శ్రియ భూపాల్ పెళ్లి కుమార్తెగా మారనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

Christian pastors: క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనాల చెల్లింపు.. రూ.13కోట్లు విడుదల

Andhra Pradesh: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. బలమైన గాలులు, మెరుపులు.. ప్రజలకు ఊరట

Pawan Kalyan: చంద్రబాబు మరో 15 సంవత్సరాలు సీఎంగా పనిచేయాలి... పవన్ ఆకాంక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments