Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటమ్ సాంగ్ చేసినందుకు థ్రిల్లింగ్‌గా ఉంది.. ఇది ఓ మ్యాడ్‌నెస్ : సమంత

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (16:38 IST)
అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు కె.సుకుమార్ తెరకెక్కించిన చిత్రం "పుష్ప". ఈ నెల 17వ తేదీన పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. అయితే, ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సమంత ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించారు. ఈ పాటకు అద్భుతమైన స్పందనతో పాటు విమర్శలు కూడా వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సమంత ఈ పాటపై స్పందించారు. ఈ పాటకు వస్తున్న స్పందన పట్ల చాలా థ్రిల్లింగ్‌గా వుంది. ఇది ఓ మ్యాడ్‌నెస్ అని తెలిపింది. అలాగే, తన ట్విటర్ ఖాతాలో ఈ పాటపై వస్తున్న ఫన్నీ పాటలను కూడా ఆమె షేర్ చేశారు.
 
పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా "ఊ అంటావా.. ఊహూ అంటావా మావా" అనే పాట రాస్తానేమోనని భయంగా ఉందంటూ ఓ విద్యార్థి అంటున్నట్లు ఆ వీడియోలో వుండటం గమనార్హం. 
 
అంతేకాకుండా, ఈ సినిమాలో తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రత్యేక సాంగ్ తనకు ఓ సవాలుగా అనిపించిందని చెప్పారు. ఆ పాటలో అల్లు అర్జున్‌కు సమానంగా స్టెప్పులు వేయడం చాలా ఉత్సాహంగా అనిపించిందని సమంత వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: వైకాపా నేతలపై కేసుల బెడద: లీగల్ టీమ్‌పై దృష్టి పెట్టిన జగన్మోహన్ రెడ్డి

మహానాడులో మోస్ట్ మెచ్యూర్డ్‌గా నారా లోకేష్ స్పీచ్.. ఏడుసార్లు గుజరాత్‌లో?

Vamsi: రాజకీయాల్లోకి వల్లభనేని వంశీ సతీమణి పంకజ శ్రీ: గన్నవరంలో ప్రకటన?

విజిలెన్స్ అధికారులు వస్తున్నారని రూ. 500 కరెన్సీ నోట్లను కిటికీ నుంచి విసిరేసిన అవినీతి తిమింగలం

Surya Grahan 2025: 2025లో రెండో సూర్యగ్రహణం ఎప్పుడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments