Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హ‌ర్షి సినిమాకు మూడు అవార్డులు.. ఉత్త‌మ న‌టుడిగా ప్రిన్స్

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (12:01 IST)
సాక్షి ఎక్స‌లెన్స్ అవార్డ్స్ ఫంక్ష‌న్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ అవార్డ్స్ ఫంక్ష‌న్‌లో మ‌హేష్ బాబు హీరోగా న‌టించిన మ‌హ‌ర్షి సినిమాకు మూడు అవార్డులు వ‌చ్చాయి. ఈ సినిమాలో హీరోగా న‌టించిన మ‌హేష్ బాబు ఉత్త‌మ న‌టుడిగా అవార్డును ద‌క్కించుకున్నారు. 
 
అదేవిధంగా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వంశీ పైడిప‌ల్లి ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా అవార్డును అందుకున్నారు. 2019లో విడుద‌లైన ఈ సినిమాకు ఉత్త‌మ చిత్రంగా కూడా అవార్డు ద‌క్కింది.
 
అదే విధంగా దిల్ రాజు ఈ సినిమాకు అవార్డును అందుకున్నారు. ఇక అవార్స్ ఫంక్ష‌న్‌లో మ‌హేశ్ బాబు సంద‌డి చేశారు. మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట‌ సినిమా షూటింగ్ లో ఉండ‌టంతో అదే లుక్ లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. 
 
ఇదిలా ఉండ‌గా స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా టీజ‌ర్‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్ మాజీ సీఎం మృతి?

ఎయిరిండియా విమాన ప్రమాదంలో 110 మంది మృత్యువాత? మాజీ సీఎం కూడా??? (Video)

పైలెట్ల లోపమా? కుట్ర కోణమా? టేకాఫ్‌లో అవాంతరమా?

చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

అహ్మదాబాద్ విమానాశ్రయంలో కూలిన ఎయిర్ ఇండియా విమానం: లోపల 242 మంది ప్రయాణికులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments