Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రౌడీ బేబీ'' పాటకు ఫిదా అయిపోయారు..

Webdunia
శనివారం, 9 ఫిబ్రవరి 2019 (18:31 IST)
''ఫిదా'' సినిమాతో ప్ర‌కంప‌న‌లు పుట్టించిన సాయి ప‌ల్ల‌వి వచ్చిందే సాంగ్‌తో యూట్యూబ్‌లో రికార్డులు నెల‌కొల్పింది. ఏకంగా 182 మిలియన్ వ్యూస్‌ సంపాదించి దక్షిణాదిన అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా రికార్డు సృష్టించింది. ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ హీరో ధనుష్ ''కొలవరి'" సాంగ్ 175 మిలియన్ల వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. 
 
అయితే సాయిపల్లవి తాజాగా తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ''మారి 2". ఈ చిత్రంలోని రౌడీ బేబీ పాట తక్కువ సమయంలోనే రికార్డ్ వ్యూస్‌ను రాబట్టింది. తాజాగా ఈ పాట మరో రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ సాయి పల్లవి ''వచ్చిందే'' సాంగ్‌పై ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 183 మిలియన్ల వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో.. దక్షిణాదిన యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టిన పాటగా ఇది నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mahanadu: కడప మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యింది: చంద్రబాబు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments