Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు చెల్లిగా సాయి పల్లవి పేరు ఖరారు!!

Webdunia
ఆదివారం, 11 అక్టోబరు 2020 (17:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మిస్తుంటే, హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రం తర్వాత తమిళ చిత్రం "వేదాళం" చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. అలాగే, మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ష‌న్‌లో చిరంజీవి ఈ సినిమా చేస్తున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా షురూ అయిన‌ట్టు స‌మాచారం‌.
 
సీరియ‌స్ ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో రానుంది. ఇందులో హీరో చెల్లి పాత్ర అత్యంత కీలకం. దీంతో సాయి పల్లవి పేరును ఖరారు చేశారు. కాగా, సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతిత‌క్కువ కాలంలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్టులో న‌టించే అవ‌కాశం కొట్టేసింది సాయిప‌ల్ల‌వి.
 
కాగా, ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ నిర్మిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments