సాహో... ఇప్పటివరకు పూర్తయింది అంతేనా?

Webdunia
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (12:16 IST)
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం సాహో. 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌లో నిర్మితమయ్యే ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం సహా అనేక ఇతర భాషల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
 
ఈ సినిమాలో కీలకమైన సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా వద్ద కొన్ని కీలక యాక్షన్ సన్నివేసాలను చిత్రీకరించినట్లు సమాచారం. అయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ కేవలం 50% మాత్రమే పూర్తయిందట. మిగిలిన షూటింగ్‌ను మే కల్లా పూర్తి చేసి జూలైకి మిగిలిన పనులను పూర్తి చేసేసి ఆగస్ట్ నెలలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.
 
అయితే ఇప్పుటికీ పూర్తయిన యాక్షన్ సన్నివేశాలను విజువల్ ఎఫెక్ట్స్ కోసం పంపినట్లు సమాచారం. త్వరలోనే పాటల చిత్రీకరణ, మరికొన్ని కీలకమైన సీన్లు చిత్రీకరించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నది. ఈ సినిమా కోసం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ యాక్షన్ కొరియో గ్రాఫర్ కెన్నీ బేట్స్ పని చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల ప్రమాద స్థలంలో హృదయ విదారక దృశ్యాలు: బాధితులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఆ బస్సును అక్కడే వుంచండి, అపుడైనా బుద్ధి వస్తుందేమో?

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి తిరిగి రాని లోకాలకు వెళ్లిన ముగ్గురు సోదరీమణులు

విశాఖ నగరంలో ఘోరం- ఏడు నెలల గర్భిణి.. అన్యోన్యంగా జీవించిన దంపతులు.. ఆత్మహత్య

College student: కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments