Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ట్రిబుల్ "ఆర్"

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (19:44 IST)
ఈ నెల25వ తేదీన "ఆర్ఆర్ఆర్" చిత్రం విడుదలకానుంది. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం నిమగ్నమైవుంది. ఇందులోభాగంగా, ట్రిబుల్ ఆర్‌లు కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. 
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళిలు తెరాస ఎంపీ సంతోష్‍‌తో కలిసి ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 
 
ఈ సందర్భంగా ఆ ముగ్గురికి సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అదే సమయంలో వారి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించాలని కూడా తెరాస ఎంపీ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments