Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ట్రిబుల్ "ఆర్"

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (19:44 IST)
ఈ నెల25వ తేదీన "ఆర్ఆర్ఆర్" చిత్రం విడుదలకానుంది. దీంతో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర బృందం నిమగ్నమైవుంది. ఇందులోభాగంగా, ట్రిబుల్ ఆర్‌లు కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. 
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళిలు తెరాస ఎంపీ సంతోష్‍‌తో కలిసి ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. 
 
ఈ సందర్భంగా ఆ ముగ్గురికి సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అదే సమయంలో వారి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ఘన విజయం సాధించాలని కూడా తెరాస ఎంపీ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం.. ప్రారంభించిన తెలంగాణ సర్కారు

ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి : డిప్యూటీ సీఎం పవన్

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు.. రైలు కిందపడి యువ జంట ఆత్మహత్య? ఎక్కడ?

Pawan Kalyan: దక్షిణాదిలో పట్టు సాధించేందుకు పవన్ కల్యాణ్ వైపు చూస్తున్న బీజేపీ..?

Sampurnesh Babu: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు దూరంగా వుండండి.. సంపూర్ణేష్ బాబు విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments