''ఆర్ఆర్ఆర్'' నుంచి డైసీ అవుట్.. జక్కన్న టీమ్ ప్రకటన

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (12:57 IST)
దర్శకధీరుడు, జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ''ఆర్ఆర్ఆర్''. రామ్ చరణ్ సరసన అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్జర్ జోన్స్ హీరోయిన్లుగా నటించనున్నారని చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ నటించడం లేదని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో త్వరలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం జక్కన్న వేట ప్రారంభించారు. 
 
కాగా మెగా హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న తరుణంలో.. రామ్ చరణ్‌కు గాయం కావడంతో మూడు వారాల పాటు షూటింగ్‌ను పోస్ట్ పోన్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కొనసాగలేకపోతున్నారు. ఆమె భవిష్యత్‌ అద్భుతంగా ఉండాలని ఆశిస్తున్నామని ట్రిపుల్ ఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్థానిక సంస్థల్లో పోటీ- ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ జారీ

విద్యార్థులకు శుభవార్త చెప్పిన టి విద్యాశాఖ.. ఫీజుల చెల్లింపులపై క్లారిటీ

కర్నూలు బస్సు ప్రమాదం.. అగ్నికీలల్లో కుటుంబ సభ్యులంతా సజీవదహనం

Palle Panduga 2.0: గ్రామాభివృద్ధికి ఆర్థిక స్థిరత్వం కీలకం.. పవన్ కల్యాణ్

ఎవరినీ పార్టీ ఆఫీసుకు పిలవొద్దు.. అమరావతికి వచ్చాక వాళ్ల సంగతి తేలుస్తా... నేతలపై బాబు ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments