Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రికి కాజల్ ... తనయుడుకి రష్మిక (Video)

Webdunia
శుక్రవారం, 4 డిశెంబరు 2020 (19:44 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, హీరో రాంచరణ్ నిర్మిస్తున్నారు. పైగా, ఈ చిత్రంలో చెర్రీ విద్యార్థి సంఘ నేతగా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. అతనికి జోడీగా కుర్ర హీరోయిన్ రష్మిక మందన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం. అలాగే, చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. 
 
ముఖ్యంగా, ఈ చిత్ర కథానుసారం చెర్రీ కనిపించేది కొద్ది సమయమే అయినప్పటికీ.. ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. అందుకే ఆయన సరసన తొలుత బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ పేరును పరిశీలించారు. 
 
కానీ, ఆమె ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. అందుకే రష్మికను సంప్రదించినట్టు సమాచారం. కాగా, రష్మిక నటించే పాత్రకు సంబంధించిన షూటింగ్ వచ్చే యేడాది మార్చిలో జరుగనుందట. 
 
 

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments