Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంగావోణిలో రష్మిక మందన.. సరిలేరు నీకెవ్వరు అంటున్న ఫ్యాన్స్ (video)

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (13:19 IST)
అవును లంగావోణిలో రష్మిక మందన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత రష్మిక టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో రష్మిక బిజీ బిజీగా గడుపుతోంది. మహేష్‌తో షూటింగ్ కోసం రష్మిక కేరళ వెళ్లింది. అక్కడే వీరిద్దరి మీద పాటను షూట్ చేయబోతోన్నట్లు తెలుస్తోంది.
 
ఈ మేరకు కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లంగావోణిలో ఉన్న రష్మిక ఫోన్ ఆపరేట్ చేయడంలో మునిగిపోయి బిజీగా ఉంది. మరొక ఫోటోలో కొంటెగా చూస్తూ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కేలా చూస్తోంది. మొత్తానికి లంగావోణిలో ఉన్న రష్మికను చూస్తే అచ్చ తెలుగమ్మాయిలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇంకా రష్మికకు సరిలేరు ఎవ్వరూ అంటూ ట్వీట్ చేస్తున్నారు. 
 
మరోవైపు పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది రష్మిక. ఓ వైపు మహేష్ బాబు సినిమాలో నటిస్తూనే మరోవైపు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాష్టారు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఓకే అయింది.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments