Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ కంటే ఎక్కువ పారితోషికం అడిగిన రష్మిక మందన..?

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (11:48 IST)
ఛలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ భామ రష్మిక మందన. ఆ తరువాత గీతగోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించికుంది. చాలా తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న కథానాయికలలో రష్మిక ఒకరు. వరుస అవకాశాలతో ఈ సుందరి దూసుకుపోతోంది. ఈ కారణంగానే ఈ అమ్మడు కాస్త కేర్ లెస్‌‌‌‌గా వ్యవహరిస్తోందనీ, పారితోషికం కూడా బాగా పెంచేసిందనే ప్రచారం ఈ మధ్య బాగానే జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని రష్మిక క్లారిటీ ఇచ్చింది కూడా.
 
మళ్లీ ఇప్పుడు అదే రూమర్ షికారు చేస్తోంది. ఇటీవల చైతూకి జోడీగా చేయమని అడిగితే, ఆయనకంటే పారితోషికం ఎక్కువగా అడిగిందనే ప్రచారం జోరుగా చక్కర్లు కొడుతోంది. 'మజిలీ' తరువాత చైతూ ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్ల వరకూ తీసుకుంటున్నాడు. పూజా హెగ్డే వంటి హీరోయిన్‌‌‌కే అందులో సగం ఇస్తున్నారు. అందువలన ఆయనకంటే ఎక్కువ పారితోషికం ఇవ్వలేం అని అన్నారట. కాని అందులో ఎలాంటి నిజం లేదని ఆమె సన్నిహితుల చెప్పుకొచ్చారు. చైతూ కంటే ఎక్కువ పారితోషికాన్ని రష్మిక అడిగే అవకాశం లేదనీ, ఇదంతా ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమనేది సన్నిహితుల మాట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: 15 రోజుల నవజాత శిశువును రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన 23 ఏళ్ల మహిళ.. ఎక్కడ?

గాఢ నిద్రలో వున్న భర్త గొంతు పిసికి మర్మాంగాలపై దాడి చేసిన భార్య, ఎందుకంటే?

Nara Lokesh : కవితను టీడీపీలోకి తీసుకోవడం జగన్‌తో పొత్తు పెట్టుకోవడం ఒకటే

ప్రజలకు పనికొచ్చే వ్యాజ్యాలు వేయండి, పవన్ ఫోటోపై కాదు: హైకోర్టు చురకలు

Thar: టైర్ కింద నిమ్మకాయ పెట్టి యాక్సిలేటర్ అదిమింది.. కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments