Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ యాంకర్‌ను కాటేసిన కరోనా వైరస్ - సుడిగాలి సుధీర్ కూడా... (video)

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:53 IST)
బుల్లితెర హాట్ యాంకర్‌గా గుర్తింపు పొందిన రష్మీ గౌతమ్‌ను కరోనా వైరస్ కాటేసింది. తాజాగా ఆమెకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్మి రష్మీ గౌతమ్ ధృవీకరించింది. 
 
ప్రస్తుతం రష్మీ గౌతమ్ బుల్లితెర హాట్ యాంకర్‌గా గుర్తింపుపొందింది. అలాగే, వెండితెరపై కూడా అడపాదడపా మెరుస్తోంది. ఫలితంగా ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె కరోనా వైరస్ బారినపడ్డారు. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ రిపోర్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈనెల 28 వరకు జబర్దస్త్ షూటింగ్ కార్యక్రమాలను రష్మి రద్దు చేసుకుంది. 
 
మరోవైపు రష్మి నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యాక్రమాల్లో పాల్గొంటున్న సమయంలోనే కరోనా సోకడంతో... ఆ కార్యక్రమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. మరోవైపు సుడిగాలి సుధీర్ కూడా కరోనా బారిన పడినట్టు ప్రచారం జరుగుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీరల వ్యాపారికి పడకసుఖం ఇస్తూ ఊపిరాడకుండా చేసి చంపేసిన మహిళ... ఎలా?

హస్తిన అసెంబ్లీ పోరుకు ముగిసిన ప్రచారం.. 5న పోలింగ్!!

ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు.. మెల్లగా జారుకున్న పవన్ కల్యాణ్

సీఎం చంద్రబాబును కలిసిన సోనుసూద్ : 4 అంబునెల్స్‌ల విరాళం

ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9417 కోట్లు - మరిన్ని వందే భారత్‌ రైళ్లు : మంత్రి అశ్వినీ వైష్ణవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

తర్వాతి కథనం
Show comments