Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్ యాంకర్‌ను కాటేసిన కరోనా వైరస్ - సుడిగాలి సుధీర్ కూడా... (video)

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:53 IST)
బుల్లితెర హాట్ యాంకర్‌గా గుర్తింపు పొందిన రష్మీ గౌతమ్‌ను కరోనా వైరస్ కాటేసింది. తాజాగా ఆమెకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ విషయాన్మి రష్మీ గౌతమ్ ధృవీకరించింది. 
 
ప్రస్తుతం రష్మీ గౌతమ్ బుల్లితెర హాట్ యాంకర్‌గా గుర్తింపుపొందింది. అలాగే, వెండితెరపై కూడా అడపాదడపా మెరుస్తోంది. ఫలితంగా ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. 
 
ఈ నేపథ్యంలో ఆమె కరోనా వైరస్ బారినపడ్డారు. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ రిపోర్టులో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈనెల 28 వరకు జబర్దస్త్ షూటింగ్ కార్యక్రమాలను రష్మి రద్దు చేసుకుంది. 
 
మరోవైపు రష్మి నటించిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యాక్రమాల్లో పాల్గొంటున్న సమయంలోనే కరోనా సోకడంతో... ఆ కార్యక్రమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. మరోవైపు సుడిగాలి సుధీర్ కూడా కరోనా బారిన పడినట్టు ప్రచారం జరుగుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments