Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు 24 గంటలూ నిద్రలేదు.. అందుకే పొగరుగా.. రష్మీ గౌతమ్

Webdunia
బుధవారం, 2 జనవరి 2019 (09:16 IST)
జబర్దస్త్ షో ద్వారా మంచి పేరు కొట్టేసిన రష్మీ గౌతమ్.. ప్రస్తుతం అభిమానులకు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ మేరకు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చింది. తాజాగా ఎయిర్ పోర్టులో రష్మీ దురుసుగా ప్రవర్తించిందని.. ఆమె ప్రవర్తన సరిగ్గా లేదని ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు రష్మీ ఘాటుగా సమాధానమిచ్చింది. 
 
తనకు 24 గంటలు నిద్రలేదని.. మూడు విమానాలు మారి అసలే నీరసంగా, అలసిపోతే అలాగే ప్రవర్తించాల్సి వుంటుంది. అందుకే పొగరుగా, దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది. అయినా తన కెరీర్‌ బాగుంటుంది.. అంటూ ఆ ఫ్యాన్‌కు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపింది.. రష్మీ. 
 
అంతేగాకుండా తాను సౌమ్యంగా వుండాలని, పద్ధతిగా వుండాలని ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడించింది. కాగా ఇటీవల ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు రష్మీ సౌమ్యంగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments