Webdunia - Bharat's app for daily news and videos

Install App

''రంగస్థలం'' కోసం వేచి వుండలేకపోతున్నా: సమంత అక్కినేని

సుకుమార్‌ తాజాగా రూపొందించిన చిత్రం ''రంగస్థలం'' ఈ సినిమా షూటింగ్ ముగిసిందని హీరోయిన్ సమంత ట్వీట్ చేసింది. మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని సమంత వెల్లడిం

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (11:22 IST)
సుకుమార్‌ తాజాగా రూపొందించిన చిత్రం ''రంగస్థలం'' ఈ సినిమా షూటింగ్ ముగిసిందని హీరోయిన్ సమంత ట్వీట్ చేసింది. మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని సమంత వెల్లడించింది. ఇందులో చెర్రీ చిట్టిబాబుగా నటిస్తున్నాడు. 
 
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇందులో చెవిటివాడైన చిట్టిబాబుగా రాంచరణ్‌ అద్భుతంగా ఒదిగిపోయాడు. ఇంక సమంత ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. లచ్చిమిగా రంగస్థలం సినిమాలో సమంత నటించబోతున్నట్లు సమాచారం. 
 
తాజాగా సమంత ట్వీట్ చేస్తూ... ఫిబ్రవరి 3న రంగస్థలం షూటింగ్ పూర్తయ్యింది. రాంచరణ్‌, సుకుమార్‌, మైత్రీ నిర్మాణ సంస్థ వంటి ప్రత్యేక బృందంతో చేసిన స్పెషల్ జర్నీ ఇదని తెలిపింది. ఈ బిగ్ బ్యాంగ్ కోసం వేచి వుండలేకపోతున్నానని సమ్మూ ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments