కమల్ హాసన్‌తో నయనతార.. ''భారతీయుడు'' సీక్వెల్‌లో?

బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 1996లో విడుదలైన భార‌తీయుడు సినిమా సీక్వెల్‌ రాబోతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (11:00 IST)
బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 1996లో విడుదలైన భార‌తీయుడు సినిమా సీక్వెల్‌ రాబోతోంది. లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయనతార ఎంపికైనట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్.
 
తమిళంలో ఇప్పటికే అగ్ర హీరోలతో నటించిన నయనతార తాజాగా కమల్ సరసన కనిపించనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డిలో నయన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
 
ఇటీవలే నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సినిమా జై సింహాలో నయనతార నటించింది. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నయనతార ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌తో ప్రేమలో వుందని త్వరలోనే విఘ్నేశ్‌ను వివాహం చేసుకోనుందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments