ఆసక్తి కలిగిస్తోన్న 'రణరంగం' టీజర్

Webdunia
గురువారం, 4 జులై 2019 (16:01 IST)
సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటించిన 'రణరంగం' సినిమాకి సంబంధించిన టీజర్ కొంత సేపటి క్రితం రిలీజ్ చేయబడింది. ఇందులో కాజల్.. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటించారు. "దేవుణ్ణి నమ్మాలంటే భక్తి వుంటే సరిపోతుంది .. కానీ మనుషుల్ని నమ్మాలంటే ధైర్యం కావాలి' అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్‌తో ఈ టీజర్ మొదలైంది.
 
ఈ టీజర్‌లో.. శర్వానంద్ మాఫియా డాన్ లుక్‌తోనూ.. మాస్ లుక్‌తోనూ కనిపించనున్నాడు. ఇటు కాజల్‌తోనూ.. అటు కల్యాణి ప్రియదర్శన్‌తోనూ ఆయన జట్టు కట్టిన షాట్స్‌ను చూపించారు. 1990 నేపథ్యంలో సాగే కథగా నిర్మితమైన ఈ సినిమా... ఆగస్టు 2వ తేదీన విడుదల కానుంది. కాగా ఈ సినిమా హీరో శర్వానంద్ ఈ సినిమా తన కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావంతో వున్నాడు. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments