Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్‌తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (15:21 IST)
డైట్ ఫాలో చేయడంలో చెర్రీ సతీమణి ఉపాసన ముందుంటుంది. తన భర్త ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకునే ఈ ముద్దుగుమ్మ.. వినయ విధేయ రామ సినిమా లొకేషన్‌లో చెర్రీ కోసం ఫిష్ ఫ్రై చేసి అదరగొట్టింది. అదీ గ్రిల్డ్ చేప ఫ్రైతో చెర్రీ నో కొలెస్ట్రాల్ ఫుడ్ అందించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఉపాసన ఈ చేపల ఫ్రైకి సంబంధించిన వీడియోను కూడా నెట్టింట పోస్టు చేసింది. 
 
లొకేషన్ పక్కనున్న కాలువ నుంచి పట్టుకొచ్చిన చేపకు ఉప్పును వాడకుండా... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఉపాసన ఫ్రై చేశారు. ఈ వంటకం తయారీలో ఉపాసనకు చరణ్ కూడా సాయం అందించాడు. ఆ తర్వాత ఫిష్‌కు తోడుగా బంగాళాదుంప, వెల్లుల్లిలను ఆమె జత చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments