Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు లేకుండా.. ఆలివ్ ఆయిల్‌తో చేప ఫ్రై చేసిన ఉపాసన.. చెర్రీ కోసం..

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (15:21 IST)
డైట్ ఫాలో చేయడంలో చెర్రీ సతీమణి ఉపాసన ముందుంటుంది. తన భర్త ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకునే ఈ ముద్దుగుమ్మ.. వినయ విధేయ రామ సినిమా లొకేషన్‌లో చెర్రీ కోసం ఫిష్ ఫ్రై చేసి అదరగొట్టింది. అదీ గ్రిల్డ్ చేప ఫ్రైతో చెర్రీ నో కొలెస్ట్రాల్ ఫుడ్ అందించింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఉపాసన ఈ చేపల ఫ్రైకి సంబంధించిన వీడియోను కూడా నెట్టింట పోస్టు చేసింది. 
 
లొకేషన్ పక్కనున్న కాలువ నుంచి పట్టుకొచ్చిన చేపకు ఉప్పును వాడకుండా... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఉపాసన ఫ్రై చేశారు. ఈ వంటకం తయారీలో ఉపాసనకు చరణ్ కూడా సాయం అందించాడు. ఆ తర్వాత ఫిష్‌కు తోడుగా బంగాళాదుంప, వెల్లుల్లిలను ఆమె జత చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆధునిక సాంకేతికతలతో ఈ-పాస్ పోస్టుల జారీ

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments