Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్న కంటే చెల్లినే అత్యంత కిరాతకురాలు : వర్మ ట్వీట్

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:21 IST)
ఉత్తర కొరియా అధినేత కిమ్ జొంగ్ ఉన్ బ్రెయిన్ డెడ్ అయినట్టు, ఆయన స్థానంలో ఆయన సోదరి కిమ్ యో జొంగ్ దేశాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని తెలుగు సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ ప్రతి ఒక్కరికీ అర్థమైనట్టే ఉన్నప్పటికీ అందులో నిగూడార్థం ఉంటుంది. ఇపుడు వర్మ చేసిన ట్వీట్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
'కిమ్ జొంగ్ ఉన్ చనిపోయాడనీ, అతని స్థానంలో ఆయన సోదరి అధికారం చేపట్టనుందనే వార్తలు వింటున్నాను. ఆమె అతనికంటే అత్యంత కిరాతకమైన వ్యక్తి అని అంటున్నాను. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ప్రపంచం మొత్తం ఫస్ట్ లేడీ విలన్‌ని చూస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జేమ్స్‌బాండ్ సినిమా రియల్ కాబోతోంది' అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ వెనుక ఉన్న అర్థం ఏమిటో అర్థమయ్యే ఉంటుందిగా.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments