Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల చిత్రంలో రైతుగా చిరంజీవి.. అతిథి పాత్రలో చెర్రీ

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (13:33 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "సైరా నరసింహా రెడ్డి". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే యేడాది జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. అలాగే, మరో చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కే ఈ చిత్రంలో చిరంజీవి ఒక రైతుగా కనిపించనున్నారు. ఇందులో ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అతిథి పాత్రలో నటించనున్నారు. 
 
ఇప్పటికే ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసిన కొరటాల, త్వరలో చిరంజీవికి వినిపించడానికి రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో చిరంజీవి పెద్దరికానికి తగినట్టుగానే ఆయన పాత్ర ఉంటుందన్నారు. రైతు పాత్రలో చిరంజీవిని చూపిస్తూ.. సామాజిక సందేశంతో ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. జనవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకునే ఈ భారీ ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 
 
ఇక ఈ సినిమాలో ఒక సందర్భంలో చరణ్ కూడా కనిపించనున్నారు. చిరూ.. చరణ్‌లతో మాట్లాడిన తర్వాతనే కొరటాల ఆ సీన్ రాసుకున్నట్టు సమాచారం. గతంలో 'మగధీర', 'బ్రూస్లీ' సినిమాల్లో చరణ్‌తో కలిసి చిరంజీవి అభిమానులకి ఆనందాన్ని కలిగించారు. ఈసారి చిరూతో కలిసి చరణ్ మెరిసి అభిమానుల ముచ్చట తీర్చనున్నాడన్న మాట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments