Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాలను దత్తత తీసుకున్న రాంచరణ్ శ్రీమతి ఉపాసన, ఆహారం కోసం రూ. 2 లక్షల చెక్

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (20:56 IST)
మెగాపవర్ స్టార్ సతీమణి ఉపాసన కొణిదెల సామాజిక సేవ చేయడంలో ముందు వుంటుంటారు. అలాగే వన్యప్రాణులపై దయ చూపుతుంటారు. పక్షులు, జంతువులకు తోచిన సాయం చేస్తుంటారు.

 
ఇందులో భాగంగా శనివారం నాడు హైదరాదాబ్ నెహ్రూ జూలాజికల్ పార్కును సందర్శించిన ఆమె విక్కీ, లక్ష్మీ అనే రెండు సింహాలను దత్తత తీసుకున్నారు. ఆ సింహాలకు సంబంధించి సంరక్షణ బాధ్యతలన్నీ ఏడాది పాటు తనే చూసుకుంటానని తెలిపారు. ఇందుకు గాను రూ. 2 లక్షల చెక్కును అందజేశారు.

 
ఉపాసన దత్తత సింహాలను దత్తత తీసుకోవడంపై పార్క్ క్యూరేటర్ మాట్లాడుతూ... జూలో వున్న రెండు సింహాలను దత్తత తీసుకుని వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్న ఉపాసనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరికొందరు ముందుకు రావాలని ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇదే మన చివరి కలయిక, మనమిక కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments