నా డార్లింగ్ ఇరగదీశాడు- మెగా పవర్ స్టార్

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (19:31 IST)
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటలో ప్రభాస్ తన సొంత డబ్బులతో భారీ థియేటర్‌ను నిర్మించారు. ఆ థియేటర్‌ను నిన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ ప్రారంభించారు. ప్రభాస్, రాంచరణ్‌కు మధ్య ఉన్న స్నేహమే ఆ థియేటర్ ప్రారంభోత్సవానికి కారణమైందని నిర్వాహకులు చెబుతున్నారు. 
 
అయితే ప్రభాస్ నటించిన 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ సాహో సినిమా ఈ థియేటర్లోనే ప్రదర్సితమవుతోంది. సినిమా ప్రదర్సితమవడానికి ఒకరోజు ముందుగానే థియేటర్‌ను ప్రారంభించారు రాంచరణ్. విడుదలైన సినిమాను రాంచరణ్ ఆశక్తిగా కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారట.
 
సినిమా అద్భుతంగా ఉందని, ప్రభాస్ నటన బాగుందని, ట్విస్ట్‌లతో సాగే ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని రాంచరణ్ చెప్పారట. ఒక హీరోను మరో హీరో పొగుడటం డార్లింగ్ అభిమానులను సంతోషించేలా చేస్తోందట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments