Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్‌కు అవమానం.. ఏం జరిగిందో తెలుసా? (Video)

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (11:56 IST)
టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు అవమానం జరిగింది. ఈ ఘటన గత ఆదివారం రోజున హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సినిమహోత్సవం పేరిట ఓ పెద్ద కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ వేడుకలోనే రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం జరిగింది. ఈ వేడుకలో పలువురు హీరోయిన్‌లు డ్యాన్స్ షోలు చేసారు. 
 
అందులో రకుల్ ప్రీత్ కూడా డ్యాన్స్ షో చేయడానికి సిద్ధమైంది. అయితే సరిగ్గా అదే సమయానికి చిరంజీవి, మహేష్ బాబులు రావడంతో రకుల్ ప్రీత్ సింగ్‌ని పట్టించుకున్న వాళ్లే లేకుండాపోయారు. 
 
చిరంజీవి-మహేష్ బాబుల సందడితో అంతా అక్కడ కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అయితే ఆ హడావుడి సద్దుమణిగాక డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది రకుల్ కానీ నిర్వాహకులు మాత్రం రకుల్ డ్యాన్స్ షోని అర్దాంతరంగా క్యాన్సిల్ చేసి వేదిక మీదకు చిరంజీవి, మహేష్‌లను పిలవడంతో ఘోర అవమానంగా భావించిన రకుల్ అక్కడి నుండి వెళ్లిపోయిందట.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments