Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్‌కు అవమానం.. ఏం జరిగిందో తెలుసా? (Video)

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (11:56 IST)
టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు అవమానం జరిగింది. ఈ ఘటన గత ఆదివారం రోజున హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సినిమహోత్సవం పేరిట ఓ పెద్ద కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ వేడుకలోనే రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం జరిగింది. ఈ వేడుకలో పలువురు హీరోయిన్‌లు డ్యాన్స్ షోలు చేసారు. 
 
అందులో రకుల్ ప్రీత్ కూడా డ్యాన్స్ షో చేయడానికి సిద్ధమైంది. అయితే సరిగ్గా అదే సమయానికి చిరంజీవి, మహేష్ బాబులు రావడంతో రకుల్ ప్రీత్ సింగ్‌ని పట్టించుకున్న వాళ్లే లేకుండాపోయారు. 
 
చిరంజీవి-మహేష్ బాబుల సందడితో అంతా అక్కడ కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అయితే ఆ హడావుడి సద్దుమణిగాక డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది రకుల్ కానీ నిర్వాహకులు మాత్రం రకుల్ డ్యాన్స్ షోని అర్దాంతరంగా క్యాన్సిల్ చేసి వేదిక మీదకు చిరంజీవి, మహేష్‌లను పిలవడంతో ఘోర అవమానంగా భావించిన రకుల్ అక్కడి నుండి వెళ్లిపోయిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments