Webdunia - Bharat's app for daily news and videos

Install App

రకుల్ ప్రీత్ సింగ్‌కు అవమానం.. ఏం జరిగిందో తెలుసా? (Video)

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (11:56 IST)
టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు అవమానం జరిగింది. ఈ ఘటన గత ఆదివారం రోజున హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగింది. సినిమహోత్సవం పేరిట ఓ పెద్ద కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ వేడుకలోనే రకుల్ ప్రీత్ సింగ్ కు అవమానం జరిగింది. ఈ వేడుకలో పలువురు హీరోయిన్‌లు డ్యాన్స్ షోలు చేసారు. 
 
అందులో రకుల్ ప్రీత్ కూడా డ్యాన్స్ షో చేయడానికి సిద్ధమైంది. అయితే సరిగ్గా అదే సమయానికి చిరంజీవి, మహేష్ బాబులు రావడంతో రకుల్ ప్రీత్ సింగ్‌ని పట్టించుకున్న వాళ్లే లేకుండాపోయారు. 
 
చిరంజీవి-మహేష్ బాబుల సందడితో అంతా అక్కడ కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అయితే ఆ హడావుడి సద్దుమణిగాక డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉంది రకుల్ కానీ నిర్వాహకులు మాత్రం రకుల్ డ్యాన్స్ షోని అర్దాంతరంగా క్యాన్సిల్ చేసి వేదిక మీదకు చిరంజీవి, మహేష్‌లను పిలవడంతో ఘోర అవమానంగా భావించిన రకుల్ అక్కడి నుండి వెళ్లిపోయిందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments