చైనాలో పండగ చేయనున్న రజనీకాంత్ రోబో సీక్వెల్

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (18:06 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఒకటి అయిన రోబో సీక్వెల్ రోబో 2.O, చైనా ప్రజల ఆదరణకు నోచుకోనుంది. ''దంగల్'' వంటి చిత్రాలకు బ్రహ్మరథం పట్టిన చైనా ప్రజలు ప్రస్తుతం రజనీకాంత్ సినిమాకు మంచి మార్కులేయనున్నారు. రోబో సీక్వెల్ చైనాలో 56వేల థియేటర్లలో జూలై 12వ తేదీన విడుదల కానుంది. 
 
రజనీకాంత్-శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రోబో సీక్వెల్ తెలుగు, మలయాళం, కన్నడ వంటి 15 భాషల్లో విడుదలైన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్, రజనీకాంత్, ఎమీ జాక్సన్ తదితరులు నటించిన ఈ సినిమా భారత్‌లో రూ.200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. అలాగే ఈ సినిమా చైనాలో తొలుత 10వేల థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. ప్రస్తుతం 56వేల థియేటర్లలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments