Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధికా ఆప్టే మాస్క్ ధరించిన ఫోటో వైరల్..

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (18:56 IST)
Radhika Apte
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ రాధికా ఆప్టే మాస్క్ ధరించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం లండన్‌లోన తన భర్త దగ్గర ఉన్న బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఇటీవల ఆసుపత్రికి వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో ఆమె మాస్క్‌ను ధరించి ఉంది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ జడుసుకున్నారు. 
 
రాధికా ఆప్టే ఆరోగ్యానికి ఏమైందని అందరూ చర్చించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది అంటూ ప్రశ్నలు వేశారు. దీనిపై స్పందించిన రాధికా ఆప్టే.. తన ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని తెలిపింది. తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు చాలామంది మెసేజ్‌లు చేశారు. 
 
ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నానని వెల్లడించింది. తన ప్రాణ స్నేహితురాలి రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్‌ కోసం తాను ఆస్పత్రికి వెళ్లానని రాధికా ఆప్టే క్లారిటీ ఇచ్చింది. దీంతో రాధికా ఆప్టే ఫ్యాన్స్ హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments