Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధికా ఆప్టే మాస్క్ ధరించిన ఫోటో వైరల్..

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (18:56 IST)
Radhika Apte
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ రాధికా ఆప్టే మాస్క్ ధరించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం లండన్‌లోన తన భర్త దగ్గర ఉన్న బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఇటీవల ఆసుపత్రికి వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో ఆమె మాస్క్‌ను ధరించి ఉంది. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ జడుసుకున్నారు. 
 
రాధికా ఆప్టే ఆరోగ్యానికి ఏమైందని అందరూ చర్చించుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా వుంది అంటూ ప్రశ్నలు వేశారు. దీనిపై స్పందించిన రాధికా ఆప్టే.. తన ఆరోగ్య పరిస్థితి బాగానే వుందని తెలిపింది. తన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు చాలామంది మెసేజ్‌లు చేశారు. 
 
ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నానని వెల్లడించింది. తన ప్రాణ స్నేహితురాలి రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్‌ కోసం తాను ఆస్పత్రికి వెళ్లానని రాధికా ఆప్టే క్లారిటీ ఇచ్చింది. దీంతో రాధికా ఆప్టే ఫ్యాన్స్ హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments