Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ప్రేమికుల దినోత్సవం : మధ్యాహ్నం స్పెషల్ గ్లింప్స్‌ రిలీజ్

Webdunia
సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (08:34 IST)
ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు జరుపుకుంటారు. అయితే, ఈ వేలంటైన్స్ డే ను పురస్కరించుకుని హీరో ప్రభాస్ నటించిన కొత్త చిత్రం "రాధేశ్యామ్" నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.43 గంటలకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని రాధేశ్యామ్ చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కించిన ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 1.43 గంటలకు స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ విషయాన్ని తెలుపుతూ ఆదివారమే ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చశారు. ఈ పోస్టర్‌లో హీరోయిన్ పూజా హెగ్డే రంగులు చల్లుతూ కనిపించగా, ప్రభాస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆలోచిస్తున్నట్టు చూపించారు. పోస్టర్‌ని అంతా రంగులు, పూలతో నింపేశారు.

 

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments