Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెన్సార్ పూర్తి చేస్తున్న 'పుష్ప'రాజ్ - 'యూఏ' సర్టిఫికేట్ మంజూరు

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:58 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డు "యూఏ" సర్టిఫికేట్‌ను మంజూరు చేశారు. దీంతో ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. 
 
ఇదిలావుంటే, ఈ నెల 12వ తేదీన ఈ చిత్రం ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని యూసుఫ్ గూడా పోలీస్ మైదానంలో ఈ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా కోసం దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 
 
ఈ పాటలు ఇప్పటికే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న విషయం తెల్సిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మించింది. తొలిభాగం ఈ నెలలో విడుదల చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటించగా, హాస్య నటుడు సునీల్, యాంకర్ అనసూయలు విలన్లుగా నటించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments