Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

చిత్రాసేన్
మంగళవారం, 28 అక్టోబరు 2025 (22:12 IST)
Aam admi party nirasana at CM meeting
తెలుగు సినీ రంగానికి చెందిన 24 క్రాఫ్ట్ లకు చెందిన కార్మికల సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి యూసుఫ్ గూడా గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అభినంద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్రపురికాలనీ పోరాట సమితికి చెందిన మహిళలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కొందరు ఆందోళనకు దిగారు. చిత్రపురి కాలనీకి చెందిన దొంగలను సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ దొంగలు వచ్చారంటూ నినదించారు.
 
మహిళా పోలీసులు వారిని నియంత్రించే పనిలోకి దిగారు. సి.ఎం. డౌన్ డౌన్ అంటూ నినాదలు చేశారు. ప్ల కార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. వందల కోట్లను తినేసిన తిమింగళం చిత్రపురి కాలనీకి చెందిన వల్లభనేని అనిల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. 
 
సినీ కార్మిలకు పేరిట డబ్బులు ఇచ్చి మరీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ సభకు తీసుకు వచ్చారనీ, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులే దొంగలు. ప్రభుత్వం వచ్చాక చిత్రపురిలో అవినీతిని అరికడతాననీ, అనిల్ పై చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రులు కూడా అనిల్ తో మిలాఖత్ అయి దోచుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. చిత్రపురి నాయకులైన దొంగలను కాపాడేందురే రేవంత్ రెడ్డి అనే దొంగ వచ్చాడంటూ మరింత పదునుగా మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments