Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపిచంద్ సరసన మాళవిక శర్మ, ప్రియా భవానీ..

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (18:39 IST)
విలన్ కమ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తన 31వ చిత్రం "భీమ"లో నటిస్తున్నారు. కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
తాజాగా తమిళ నటి ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో కథానాయికగా రాణించనుంది. “కల్యాణం కమనీయం” సినిమాతో ఈమె తెలుగులోకి అడుగుపెట్టింది. ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది. అలాగే ఈ చిత్రంలో మాళవిక శర్మ కూడా నటిస్తోంది. రెడ్, నేల టికెట్ వంటి చిత్రాల్లో నటించింది.
 
 అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్‌గా నటిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

ఇంటర్ ఫలితాలు- ఫెయిల్ కావడంతో ఉరేసుకుని ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments