Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపిచంద్ సరసన మాళవిక శర్మ, ప్రియా భవానీ..

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (18:39 IST)
విలన్ కమ్ హీరో గోపీచంద్ ప్రస్తుతం తన 31వ చిత్రం "భీమ"లో నటిస్తున్నారు. కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా, కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
తాజాగా తమిళ నటి ప్రియా భవానీ శంకర్ ఈ చిత్రంలో కథానాయికగా రాణించనుంది. “కల్యాణం కమనీయం” సినిమాతో ఈమె తెలుగులోకి అడుగుపెట్టింది. ఇది ఆమెకు రెండో సినిమా అవుతుంది. అలాగే ఈ చిత్రంలో మాళవిక శర్మ కూడా నటిస్తోంది. రెడ్, నేల టికెట్ వంటి చిత్రాల్లో నటించింది.
 
 అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో గోపీచంద్ పోలీస్‌గా నటిస్తున్నాడు. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాలేగావ్ స్కూటర్ బాంబు పేలుళ్ళ కేసు : నిందితులంతా నిర్దోషులే...

పక్కింటికి ఆడుకోవడానికి వెళ్తే.. అన్నయ్యతో పాటు బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం

13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్యక్తికిచ్చి వివాహం, అత్తారింటికి వెళ్లనన్న బాలిక

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments